గురుకుల హాస్టల్లకు నూతన భవనాలు నిర్మించాలి. PDSU

జిల్లాలో ఉన్న గురుకుల పాఠశాలలకు, కళాశాలలకు నూతన భవనాలు నిర్మించాలని పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు సింగరి వెంకటేష్ అన్నారు శుక్రవారం  నిర్మల్ లోని స్థానిక బీసీ గురుకులాలను సందర్శించి విద్యార్థి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురుకుల పాఠశాలలు అద్దె భవనంలో నడుస్తున్నాయని విద్యార్థులకు కనీసం వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు పాఠశాలలో సూర్య రష్మీ లేక చీకటి గదిలో విద్యను అభ్యసిస్తున్నారని విద్యార్థులకు డైనింగ్ హాలు లేక తినడానికి చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నూతన భవనాలను నిర్మించాలని చలికాలం సందర్భంగా విద్యార్థులకు బెడ్ షీట్ సెటర్స్  ఇవ్వాలని కోరారు విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విప్లమైందని అన్నారు