గురునాథ్‌, విందూలకు జుడీషియల్‌ కస్టడీ

ముంబయి: ఐపీఎల్‌ బెట్టింగ్‌ కేసులో అరెస్ట్లున గురునాథ్‌ మయప్పస్‌, విందూ దారాసింగ్‌లకు పోలీసు కస్టడీ పొడిగించాలన్న ముంబయి క్రైం బ్రాంచ్‌ పోలీసుల విజ్ఞప్తిని స్థానిక న్యాయస్థానం తిరస్కరించింది. వారిద్దరికి జూన్‌ 14 వరకు జుడీషియల్‌ కస్టడీ విధించింది.