గైర్హాజరుకు మోడీ కారణం కాదు: యశ్వంత్‌సిన్హా

న్యూఢిల్లీ : భాజపా కార్యవర్గ సమావేశానికి తాను గైర్హాజరు కావడానికి కారణం నరేంద్ర మోడీ వ్యవహారం కాదని భాజపా సీనియర్‌ నేత యశ్వంత్‌శ్వసిన్హా స్పష్టంచేశారు. వ్యక్తి గత కారణాలతోనే జాతీయ కార్యవర్గానికి హాజరు కాలేకపోయానని ఆయన శనివారం చెప్పారు.