గ్యార్మీ షరీఫ్ ఉత్సవాల్లో పాల్గొన్న : దేప భాస్కర్ రెడ్డి

ఆర్కే పురం డివిజన్ పరిధిలో ఎన్టీఆర్ నగర్ లోని అక్బర్ ఆధ్వర్యంలో గ్యార్మీ షరీఫ్ వేడుకలు నిర్వహించిన ఉత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న  మహేశ్వరం నియోజకవర్గం ముద్దు బిడ్డ* కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు  దేప భాస్కర్ రెడ్డి , రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు  చిలుక ఉపేందర్ రెడ్డి   రాష్ట్ర అధికార ప్రతినిధి   కిరణ్ యాదవ్
 గ్యార్మీ షరీఫ్ సభ్యులు వారిని శాలువాతో సత్కరించి అనంతరం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. హిందు ముస్లీంసోదర భావంతో పాటు మత సామరస్యానికి ప్రతీకగా గ్యార్మీ షరీఫ్ శుభాకాక్షలు తెలిపారు.
ప్రతి ఏటా ముస్లిం సోదరులు నిర్వహించే గ్యార్మీ పండుగలో పాల్గొనడం సంతోషకరమన్నారు.
ఈ కార్యక్రమంలో *సలావుద్దీన్,సోహెల్, తాజుద్దీన్, శ్రీకాంత్ రెడ్డి,బొడ్డుపల్లీ మహిందర్,విప్లవ రెడ్డి, జంహాగిర్  తదితరులు పాల్గొన్నారు.