గ్రంధాలయ సంస్థ డైరెక్టర్ బజ్జూరి ఉమా పిచ్చిరెడ్డికి కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానం గ్రంధాలయ సంస్థ డైరెక్టర్ బజ్జూరి ఉమా పిచ్చిరెడ్డికి కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానం 

గ్రంధాలయ సంస్థ డైరెక్టర్ బజ్జూరి ఉమా పిచ్చిరెడ్డికి కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానం గ్రంధాలయ సంస్థ డైరెక్టర్ బజ్జూరి ఉమా పిచ్చిరెడ్డికి కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానం
కురవి ఫిబ్రవరి-15/జనంసాక్షి న్యూస్: మహా పుణ్యక్షేత్రమైన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానం. ఈ నెల 18 న మహాశివరాత్రి పర్వదినాన జరుగనున్న కురవి భద్రకాళీ సమేత శ్రీ వీరభద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి   గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ బజ్జూరి ఉమా పిచ్చి రెడ్డి దంపతులను మర్యాద పూర్వకంగా కలిసి శాలువా తో సత్కరించి,ఆహ్వాన పత్రిక ను అందచేసిన ఆలయ కమిటీ చైర్మన్ రామునాయక్,ఈఓ   సత్యనారాయణ. ఈ కార్యక్రమంలోరైతు సమన్వయ సమితి కురవి మండల కమిటీ సభ్యుడు దుబాకుల వెంకన్న,ఆలయ ధర్మకర్త పెద్ద బోయిన శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.