గ్రామపంచాయతీకి దోమల మందు, బ్లీచింగ్ పౌడర్ ఉచితంగా అందజేత.

గ్రామపంచాయతీకి దోమల మందు, బ్లీచింగ్ పౌడర్ ఉచితంగా అందజేత.

సంగెం: అక్టోబర్ 03 (జనం సాక్షి )
మండలంలోని మొండ్రాయి గ్రామంలో వర్షం కాలం నుండి ఇంతవరకు దోమల మందు పిచికారీ చేయలేదని పలుమార్లు సర్పంచ్, ఎంపిటిసి కి గ్రామస్తులు తెలియజేసిన పటించుకోవడం లేదని.గ్రామంలో ప్రజలు, చిన్న పిల్లలు మలేరియా,డెంగ్యూ పలు వ్యాధుల బారిన పడుతుంటే.ఇది చూసి తన సొంత డబ్బులతో దోమల మందు,బ్లీచింగ్ పౌడర్ మందును గ్రామపంచాయతి కార్యదర్శికి అందించిన గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూడ విజయ్ కుమార్ మాట్లాడుతూ…. ఊరు బాగుండాలని, గ్రామంలోని చిన్న, పెద్దలు ఏ వ్యాధి రాకుండా ఉండాలని అతను తెలిపారు