గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉద్యోగుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు

జనగామ (జనం సాక్షి) అక్టోబర్18:జనగామ జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్స్ నందు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉద్యోగుల ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి హాజరైన జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ మరియు టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పాగాల సంపత్ రెడ్డి ఈ కార్యక్రమంలో సిఇఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీడివో సంఘం అధ్యక్షులు, ఉపాధి హామీ ఉద్యోగులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు మరియు ఇతర ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.