ఘనంగా గాంధీ జయంతి కార్యక్రమం

ఘనంగా గాంధీ జయంతి కార్యక్రమం

రఘునాథ పాలెం అక్టోబర్ 02 (జనం సాక్షి)
వేపకుంట్ల గ్రామం లో గాంది జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నా వారు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు చేవగాని రామారావు మాజీ సర్పంచ్ రెమల్లె రమేష్ బాబు మాజీ యంపిటిసి దానయ్య గుర్రం సత్యనారాయణ శర్మ Bకోటి బి నాగేంద్రర్‌ జి వెంకన్న డి దాసు జి రామారావు కురాకుల రాంబాబు కూరాకుల రామకృష్ణ సుదీర్ యన్ నాగేశ్వ రావు ఆర్ వెంకటేష్ ప్రతాప్‌ బి ప్రకాష్ బొమ్మగాని బాస్కర్‌ బి శవ రంజిత్ లెనిన్ డి వినయ్ పి శ్రీను విక్రమ్ నాగార్జున్ ఉదయ్ ఏ నరేష్ యస్ కె ఆప్రిది డి శ్రీ కృష్ణ సిహెచ్ మనోహర్ కూరాకుల ఉపెందర్ శీలం రాంబాబు తదితరులు పాల్గొన్నారు