ఘనంగా సేవాలాల్ జయంతి

రేగోడ్ //జనం సాక్షి// ఫిబ్రవరి:
గిరిజనుల ఆరాధ్య దైవమైన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్284వ జయంతి వేడుకలను రేగోడు మండలంలోని పలు గిరిజన తండాలలో ఘనంగా నిర్వహించారు. లో భాగంగా సేవాలాల్ మహారాజ్ దుర్గమ్మ ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. సేవాలాల్ మహారాజ్ భక్తి భావాన్ని సూచించిన అడుగుజాడలో నడుచుకోవాలని పలువురు. వక్తలు ఆయా దేవాలయాల వద్ద పేర్కొన్నారు.మహనీయుడు జయంతి సందర్బంగా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చౌదర్పల్లి తండా, కొత్తవాన్పల్లి తండా, బుధవారం తండా, రైలంక తండా, తోపాటు ఆయా తండాలలో సేవాలాల్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయా కార్యక్రమాలలో పెద్ద తండాలో జరిగిన కార్యక్రమంలో ఉప సర్పంచ్, సంగే నాయక్, లక్ష్మణ్ నాయక్, ధర్మానాయక్, కిషన్ నాయక్, సోమ్లా నాయక్, పాండు నాయక్ ,గ్రామ పెద్దలు పాల్గొన్నారు, పట్టే పొలంలో జరిగిన కార్యక్రమంలో ఎస్టీ సెల్ పీర్య నాయక్ ..పూజారి.యాల్ శంకర్ నాయక్.యన్ దుర్గ నాయక్.యన్ విజయ్ యల్ శ్రీకాంత్ తండా వసూలుపాల్గొన్నారు., పై సందర్భంగా బోగ్ బండర్. వంటి కార్యక్రమాలను నిర్వహించారు.