చండీశ్వర యూత్ గణనాథుని లడ్డూను కైవసం చేసుకున్న మొర్రి యాదయ్య

చండీశ్వర యూత్ గణనాథుని లడ్డూను కైవసం చేసుకున్న మొర్రి యాదయ్య

ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్29(జనంసాక్షి)
యాచారం మండలం నందివనపర్తి గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాల లో భాగంగా చండీశ్వర యూత్ అధ్యర్యం లో ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద లడ్డు వేలం పాట నిర్వహించినడం జరిగింది పెద్ద లడ్డును 1,05116 రూపాయలకు మొర్రి యాదయ్య,చిన్న లడ్డును గోరిగే బీరప్ప 90,116 రూపాయల కు కైవసం చేసుకున్నారు ఈ సందర్భంగా యూత్ సభ్యులు వారిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు నర్రె శ్రీశైలం, నిట్టి భీరప్ప,లింగం,నర్రె భాష,గౌర శేఖర్,మొర్రి యాదయ్య, గోరిగే భీరప్ప,మొర్రి శ్రీకాంత్, మొర్రి శివ, మొర్రి మల్లేష్, నర్రె నవీన్, నిట్టి జంగయ్య,తదితరులు పాల్గొన్నారు