చంద్రనిపై వ్యోమనౌకతో అడుగుపెట్టాలి
సునీతా విలియమ్స్
ముంబయి : చంద్రునిపై వ్యోమనౌకతో అడుగు పెట్టాలన్నదే తన స్వప్నమని వ్యోమగామి సునీతా విలియమ్స్ అన్నారు. మంబయిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ అంతరిక్ష కార్యక్రమాల్లో భరత్ భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నామనారు. అంతరిక్షంనుచి వీక్షిస్తే భూమి ఎలాంటి విభజనరేఖలు లేకుండా కనిపిస్తుందన్నారు.