చక్కెర దిగుమతి సుంకం పెంపు

-కేంద్ర మంత్రి కెవి థామస్‌
ఢిల్లీ: చక్కెరపై దిగుమతి సుంకం 10 శాతం నుంచి 15కు పెంచాలనే ఆలోచన ఉందని కేంద్రమంత్రి కెవి థామస్‌ తెలిపారు.