చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా బజరంగ్దళ్ సేవకుల ర్యాలీ

(జనం సాక్షి )ఫిబ్రవరి 19
ముప్కాల్ మండల పరిధిలోనీ నల్లూరు గ్రామంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో యువకులు చత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలని ధైర్య సాహసాలు యువకుల్లో నింపుకొని దేశ భద్రత విషయంలో యువకులు ముందుండాలని కోరుతూ గ్రామమంతట బైక్ ర్యాలీ నిర్వహించారు జై భారత్ జై హింద్ అనే నినాదాలతో ర్యాలీని గ్రామ యువకులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పల్లికొండ సాయిన్న బర్కం భుమేశ్వర్ రాజు రవి కళ్యాణ్ రామ్ లక్ష్మణ్ సుమన్ యశ్వంత్ ప్రశాంత్ యువకులు పాల్గొన్నారు