చాంఫియన్స్‌ మ్యాచ్‌కు అడ్డు తగిలిన వరుణుడు

బర్మింగ్‌హామ్‌,(జనంసాక్షి): భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఆదివారమిక్కడ జరుగుతున్న చాంఫియన్స్‌ ట్రోఫీ ఫైపల్‌ మ్యాఛ్‌కు ఆరంభంలోనే వరుణుడు అడ్డు తగిలాడు. టాస్‌ వేసిన తర్వాత మైదానంలో చిరు జల్లులు పడుతుండడంతో మ్యాచ్‌ ఆలస్యంగా ప్రారంభంకానుంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాఛ్‌ జరగకుంటే ఇరు జట్లను సంయుక్తంగా ప్రకటిస్తారు.