చిదంబరంతో ముగిసిన సీఎం భేటీ

ఢిల్లీ : ఆర్ధిక మంత్రి చిదంబరంతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ ముగిసింది. దాదాపు గంటకు పైగా ఇరువురు సమాలోచనలు జరిపారు. అనంతరం ముఖ్యమంత్రి రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల పర్యవేక్షకుడు ఆజాద్‌తో భేటీ అయ్యారు.