చిదంబరంతో సీఎం కిరణ్‌ భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. సమావేశంలో రాష్ట్ర రాజకీయాలు, తెలంగాణ అంశంపై చర్చించినట్లు సమాచారం.