చిన్నారుల మృతిపై నోటీసులు జారీ

ఢిల్లీ: సఫ్ధార్‌జంగ్‌ ఆస్పత్రిలో చిన్నారుల మృతిపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. గత ఐదేళ్లలో 8200 మంది చిన్నారులు మృతి చెందడంపై ఈ ఆస్పత్రికి మానవ హక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది.