చెన్నై కోర్టుకు హాజరు కాని నటి అంజలి

చెన్నై,(జనంసాక్షి):  దర్శకుడు కళంజియం కేసులోద కోర్టుకు నటి  అంజలి గైర్హాజరు అయింది. దీంతో కోర్టు కేసు విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. 19వ తేదీన కూడా హాజరు కాకుంటే తగిన చర్యలు తీసుకుంటామని కోర్టు తెలిపింది.