. చైనాకు గుడ్బై చెప్తున్న కంపెనీకు భారత్ రెడ్కార్పేట్
హైదరాబాద్,మే 7(జనంసాక్షి):అమెరికా చైనా అంటే మండిపడుతున్నది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా కంప తెచ్చిపెట్టింది చైనాయేనని విమర్శ ధాటి పెంచుతున్నారు. చైనాను నమ్మొద్దనే ధోరణి అమెరికాలో అంతకంతకూ పెరుగుతున్నది. ముఖ్యంగా వైద్యరంగంలో చైనాతో దోస్తీ పెట్టుకోగూడదని అమెరికా భావిస్తున్నది. ఇది భారత్కు ఓ అవకాశంగా పరిణమిస్తున్న సూచను కనిపిస్తున్నాయి. కరోనా కల్లోంలో భారత్, అమెరికా మరింత దగ్గరయ్యాయి. ట్రంప్ కోరిన మలేరియా మందు బోలెడు ఇవ్వడం ద్వారా ఇండియా తన పుకుబడిని గణనీయంగా పెంచుకున్నది. ట్రంప్ సంబరపడిపోయి ఇండియాను తెగ మెచ్చుకున్నారు కూడా. చైనా విూద మొఖం మొత్తిన అమెరికా కంపెనీను రారమ్మని పిలిచేందుకు ఇంతకన్నా మంచి తరుణం ఏముంటుంది? అందుకే గత ఏప్రిల్ నెలో ప్రభుత్వం వెయ్యికి పైగా కంపెనీతో సంప్రదింపు జరిపింది. విదేశాల్లోని మన రాయబార కార్యాయాు ఈ విషయంలో అనుసంధాన కర్తుగా పనిచేస్తున్నాయి. చైనా నుంచి ఇండియాకు రావాని అనుకునేవారికి బోలెడు రాయితీూ ప్రతిపాదించింది. భారత్ ప్రధానంగా వైద్యపరికరాు, ఆహారశుద్ధి, జౌళి, చర్మఉత్పత్తు, ఆటోమోబైల్ విడిభాగా పరిశ్రమపై దృష్టి కేంద్రీకరిస్తున్నది. ఆరోగ్యరంగ ఉత్పత్తు, పరికరా కంపెనీతో చర్చు సానుకూంగా సాగుతున్న సూచను కనిపిస్తున్నాయి. చైనా నుంచి యూనిట్లను వేరేచోటికి మార్చేయాని చూస్తున్న మెడ్ట్రానిక్ పీఎల్సీ, అబాట్ లేబరేటరీస్ ఇండియా వైపు మొగ్గుచూపే అవకాశాున్నాయి. మెడ్ట్రానిక్, అబాట్.. రెండు కంపెనీకు ప్రస్తుతం భారత్లో యూనిట్లు ఉన్నాయి. దీంతో చైనా నుంచి యూనిట్లను భారత్కు తరలించడం సుభం అవుతుందని ఓ అధికారి అన్నారు. భారత ఆర్థిక రాజధాని అయిన ముంబై నుంచే వాటి కార్యకలాపాు కొనసాగుతున్నాయి. పెద్దపెద్ద హాస్పిటల్ గ్రూపుతో అవి కలిసి పనిచేస్తున్నాయి. చైనాపై ట్రంప్ విమర్శ వ్ల ప్రపంచ వాణిజ్యంలో డ్రాగన్ పరిస్థితి ఇరకాటంలో పడుతుంది. కేవం అమెరికా మాత్రమే కాకుండా ఇతర దేశాూ తమ కంపెనీను చైనా నుంచి తరలించే ఆలోచనకు వస్తున్నాయి. చైనా నుంచి కంపెనీను వేరే చోటికి మార్చేందుకు జపాన్ ఈ సరికే 2.2 బిలియన్ డార్లు (సుమారు రూ.16 వే కోట్లు) కేటాయించింది. చైనా సరఫరాదారుపై ఆధారపడడం తగ్గించుకోవాని యూరోపియన్ యూనియన్ సభ్యదేశాు భావిస్తున్నాయి. చైనా నుంచి మొఖం తిప్పుకోవానుకునే కంపెనీ సంఖ్య పెరుగుతున్న మాట వాస్తవం. సరిగ్గా ఇక్కడే భారత్కు కలిసివస్తుంది. భారత్లో భూమి సేకరణ సుభం. అందుబాటు వ్యయంలో సుశిక్షితులైన శ్రామికశక్తి భిస్తుంది. మొత్తంగా చూస్తే చైనా కన్నా కొంచెం వ్యయం ఎక్కువైనా అమెరికా, జపాన్ తదితర దేశా కంపెనీకు సొంతగడ్డకు తరలివెళ్లడం కన్నా ఇదే గిట్టుబాటుగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ విషయంలో భారత్ కు దరిదాపుల్లోకి వచ్చే మరొక దేశం ఏదైనా ఉందంటే అది వియత్నాం. కానీ భారత్ కల్పించే స్థాయిలో రాయితీు వియత్నాం కల్పించగదా అనేది ప్రశ్న. వియత్నాం కన్నా భారత్ ఆకర్షణ కొంచెం ఎక్కువే ఉంటుంది. కంపెనీకు ప్రధానమైన అడ్డంకిగా ఉన్న కార్మిక చట్టాను మార్చే విషయాన్ని ఇండియా పరిశీలించేందుకు సంసిద్ధంగా ఉంది. డిజిటల్ లావాదేవీపై ఈ ఏడాది బడ్జెట్లో ప్రవేశపెట్టిన పన్నును వాయిదా వేయాన్న విజ్ఞాపననూ భారత్ సానుకూంగానే పరిశీలిస్తున్నది. మొత్తంవిూద చైనా నుంచి అడ్డా ఎత్తేయానుకునే కంపెనీకు భారత్ మంచి గమ్యస్థానంగా ఉంటుందనడంలో సందేహం లేదు.