చైనాలో పడవ ప్రమాదం

xuldyzcuచైనాలో మత్స్యకారులకు చెందిన ఓ పడవ ప్రమాదపుశాతు బోహయ్‌ నదిలోకి మునిగిపోయింది. ఈ ప్రమాదంలో పన్నెండు మంది గల్లంతు కాగా నలుగురిని నావికా సిబ్బంది రక్షించారు. గల్లంతైన మత్స్యకారుల కోసం రెస్క్యూ సిబ్దంది గాలిస్తున్నారు. మరోవైపు ఈ ప్రమాదం ఏలా జరిగిందనే విషయం పై అధికారులుదర్యాప్తు చేపట్టారు.