చైనా ప్రతిష్ఠంభన విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు: కేటీ

పర్నాయక్‌

ఢిల్లీ : చైనాతో ప్రతిష్ఠంభన విషయంలో రాజీ పడే ప్రస్తకే లేదని ఆర్మీ జనరల్‌ అధికారి కేటీ పర్నాయక్‌ చెప్పారు. ఏఎఫ్‌ఎస్‌పీఏ పాక్షిక ఉపసంహరణతో సైన్యం అధికారాలు తగ్గించాల్సిన అవసరం లేదని అన్నారు. సాయిధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని దుర్వినియోగం చేయలేదని స్పష్టం చేశారు. అమర్‌నాథ్‌ యాత్రికులపై దాడి జరిగే అవకాశం ఉందని సమాచారం ఉందని ఆయన వెల్లడించారు.