చైర్ పర్సన్ పుట్ట శైలజ పరామర్శ

చైర్ పర్సన్ పుట్ట శైలజ పరామర్శ

మంథని, అక్టోబర్ 12 : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని హనుమాన్ నగర్ లో రవికంటి సాయి చరణ్ మరణించగ వారి పార్థివ దేహాన్ని మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ సందర్శించి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.