ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో పాల్గొన్న డీసీసీబీ చైర్మన్

దోమ పిబ్రవరి 19(జనం సాక్షి)
దోమ మండలం బడెంపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో పాల్గొన్న డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ యాదయ్య గౌడ్, ఉప సర్పంచ్ చిన్న బగ్గయ్య, లక్ష్మి నారాయణ, గిరిధర్ రెడ్డి, శివ కుమార్, ఎంపిటిసి ఆంజనేయులు, ఎండి సలీం, వంశీ కృష్ణ, మహేష్, నందు, మధు గ్రామ నాయకులు పాల్గొన్నారు