జనం సాక్షి క్యాలెండర్ ఆవిష్కరణజనం సాక్షి క్యాలెండర్ ఆవిష్కరణ

దండేపల్లి జనం సాక్షి ఫిబ్రవరి 16 దండేపల్లి మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో గురువారం తహసిల్దార్ హనుమంతరావు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ డిప్యూటీ తహసిల్దార్ విజయ చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా  తాసిల్దార్ హనుమంతరావు మాట్లాడుతూ పాత్రికేయుల పాత్ర కీలకమైనదని అన్నారు అధికారులకు  ప్రజల సమస్యల పరిష్కరించుటకు  వారధిగా ఉంటూ వార్తలు రాయడం అభినందనీయం అన్నారు అనంతరం టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చుంచు శ్రీనివాస్ మాట్లాడుతూ జనం సాక్షి పత్రిక అన్ని రంగాల్లో ముందుండి ప్రజల సమస్యలను వెలికి తీయడంతో పాటు రాజకీయ పార్టీల సర్వేలలో నిజానిజాలు బయట పెట్టేది జనం సాక్షి పత్రికనే అన్నారు గతంలో జరిగిన ఉప ఎన్నికల సర్వేలో జనం సాక్షి చేసిన సర్వే ఆదారంగానే ఫలితాలు వచ్చాయని అంన్నారు రాబోయే రోజుల్లో జనం సాక్షి మరింత పేరు ప్రఖ్యాతలు దక్కుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో జనన సాక్షి రిపోర్టర్ రాజన్న తోపాటు తోటి పాత్రికేయులు పాల్గొన్నారు