జూన్‌ 24న అమెరికా విదేశాంగ మంత్రి పర్యటన

న్యూఢిల్లీ, జనంసాక్షి: అమెరికా విదేశాంగ మంత్రి జాన్‌ కెర్రీ జూన్‌ 24న మన దేశంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారైనట్లు తెలుస్తుంది.