జెండా ఎగారావేస్తున్న దోమ సర్పంచ్

దోమ సెప్టెంబర్ 17(జనం సాక్షి)
నిజమైన స్వాతంత్ర ఈ రోజే అని దోమ మండల సర్పంచ్ల సంఘము అధ్యక్షులు కె రాజిరెడ్డి అన్నారు సెప్టెంబర్ 17.విమోచన దినోత్సవం సందర్బంగా దోమ జీపీ ముందు జెండా ఎగరవేసి విమోచన దినోత్సవ ప్రత్యేకతను వివరించారు 1947. లో భారతదేశం కు స్వాతంత్రము వస్తే హైదరాబాద్ రాష్టం కు 1948 సెప్టెంబర్ 17. వచ్చిందని సర్పంచ్ తెలిపారు జెండా ఆవిష్కరణ కార్యక్రమం లో ఎంపీపీ అనసూయ ఎంపీటీసీ బంగ్లా అనిత మండలం రైతు కో ఆర్డినేటర్ లక్ష్మయ్య ఉప సర్పంచ్ గోపాల్ గౌడ్ కో ఆప్షన్ ఖాజా పాషా డైరెక్టర్ యాదయ్య గౌడ్ మాజీ ఎంపీపీ రాజగోపాల్ చారి వార్డ్ సభ్యులు రమేష్ నవీన్ వసంత రావు మైను సాయిలు ఆంజనేయులు తెరాస నాయకులు కొసనమ్ నరేందర్ రెడ్డి బంగ్లా వెంకటయ్య నారాయణ బోయిని బుచ్చయ్య మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కె జ్యోతి పంచాయతీ కార్యదర్శి చెంద్రశేఖర్ గ్రామస్తులు మహిళా సంఘాల సభ్యులు ఐకేపీ సిబ్బంది ఫిల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు