టర్కీలో ఘోర రోడ్డు ప్రమాదం

fa4suri1టర్కీలోని అంకారాలో ఓ బస్సు అదుపు తప్పి ప్రయాణికుల పై దూసుకుపోయింది. ఈఘటనలో పన్నెండు మంది ప్రయాణికులు అక్కడిక్కడే చనిపోయారు. డికిమెవి జిల్లాలో కొందరు ప్రయాణికులు బస్సు కోసం బస్టాపులో ఎదురు చూస్తున్నారు. ఆ సమయంలో అటుగా వస్తున్న ఓ బస్సు బ్రేకులు ఫెయిల్‌ కావడంతో ప్రయాణికులను ఢీకొటింది . ఈ ప్రమాదంలో గాయపడిన పదమూడు మంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.