టాస్‌ గెటిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌

బర్మింగ్‌ హామ్‌,(జనంసాక్షి): చాంపియన్స్‌ ట్రోఫీ పైనల్‌ మ్యాచ్‌లో భారత్‌, ఇంగ్డండ్‌ తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ కుక్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు.