టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్
బెంగళూరు, జనంసాక్షి: ఐపీఎల్-6లో భాగంగా ఈ రోజు జరిగే తొలి మ్యాచ్లో రాయల్
ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడనున్నాయి. బెంగళూరులో మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్కి టాస్ గెలిచిన పంజాబ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.