టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్
ధర్మశాల: ఐపీఎల్ -6లో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్ – పంజాబ్ కింగ్స్ ఎలెవన్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ముంబై ఒండియన్స్ జట్టు ఫీల్డింగ్ను ఎంచుకుంది.
ధర్మశాల: ఐపీఎల్ -6లో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్ – పంజాబ్ కింగ్స్ ఎలెవన్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ముంబై ఒండియన్స్ జట్టు ఫీల్డింగ్ను ఎంచుకుంది.