టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకన్న భారత్
కార్డిల్,(జనంసాక్షి): ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫిలో భాగంగా ఇవాళ భారత్- శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న సెకండ్ సెమీ ఫైనల్స్లో భారత జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మ్యాచ్ ప్రారంభమైంది.
కార్డిల్,(జనంసాక్షి): ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫిలో భాగంగా ఇవాళ భారత్- శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న సెకండ్ సెమీ ఫైనల్స్లో భారత జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మ్యాచ్ ప్రారంభమైంది.