టెలికాంపై మంత్రుల సాధికారిక బృందం భేటీ నేడు
న్యూఢిల్లీ : టెలికాంపై ఏర్పాటైన మంత్రుల సాధికారిక బృందం నేడు భేటీ కానుంది ఆర్ధిక మంత్రి చిదంబరం అధ్యక్షతన సమావేశం కానున్న మంత్రుల బృందం స్పెక్ట్రం వేలంలో ఎన్ని బ్లాక్లకు బిడ్డింగ్ వేయాలనే అంశంపై చర్చించనుంది.