డెహ్రాడూన్‌ చేరుకున్న కేంద్ర హోంమంత్రి

ఉత్తరాఖండ్‌,(జనంసాక్షి): వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే డెహ్రాడూన్‌ చేరుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన అనంతరం సహాయక చర్యలపై అధికారులతో సమీక్షిస్తారు.