ఢల్లీి గురుతేజ్‌ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

ఢల్లీి : దేశ రాజధానిలోని గురుతేజ్‌ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆరో అంతస్తులో మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఘటనకు సంబంధించి మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది.