ఢిల్లీలో ప్రారంభమైన రౌండ్ టేబుల్ సమావేశం
ఢిల్లీ : తెలంగాణ రాజకీయ ఐకాస ఆధ్వర్యంలో ఢిల్లీలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి తెరాస నుంచి కే. కేశవరావు, పెద్దపల్లి ఎంపీ వివేక్, భాజపా నుంచి బండారు దత్తాత్రేయ, సీపీఐ నుంచి అజీజ్పాషా, ఆర్ఎల్డీ నుంచి ఎ.ఎస్.మాస్, రియాజ్లు హాజరయ్యారు.