ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం

న్యూఢిల్లీ: బుద్ధగయలో పేలుళ్ల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం చేశారు. సున్నిత ప్రాంతాల్లో పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.