ఢిల్లీ టెస్టుకు క్లార్క్ దూరం
న్యూఢిల్లీ : ఫిరోజ్ షా కోట్ల మైదానం వేదికగా నేటి నుంచి ప్రారంభంకానున్న చివరి టెస్టుకు ఆసీస్ ఎప్టెన్ క్లార్క్ దూరమయ్యాడు. గాయం కారణంగా అతడు ఈ మ్యాచ్ నుంచి తప్పుకుంటున్నట్లు జట్ల్టు యాజమాన్యం ప్రకటించింది. దీంతో చివరి టెస్టు మ్యాచ్కు ఆసీస్ కెప్టెన్సీ బాధ్యతలను షేన్ వాట్సన్ చేపట్టనున్నాడు.