ఢిల్లీ నుంచి బయల్దేరిన ముఖ్యమంత్రి

ఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి మూడు రోజుల పర్యటన ముగించుకుని ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ బయల్దేరారు.