తమిళనాడు సీఎంను కలిసిన తెలగు సంఘాల ప్రతినిధులు
చెన్నై : తమిళనాడుకు చెందిన వివిధ తెలుగు సంఘాల ప్రతినిధులు ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కలిశారు. చెన్నైలో ఆంధ్రభవన్ నిర్మాణానికి సహకరిచాలని తెలుగు సంఘాల ప్రతినిధులు సీఎంను కోరారు.
చెన్నై : తమిళనాడుకు చెందిన వివిధ తెలుగు సంఘాల ప్రతినిధులు ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కలిశారు. చెన్నైలో ఆంధ్రభవన్ నిర్మాణానికి సహకరిచాలని తెలుగు సంఘాల ప్రతినిధులు సీఎంను కోరారు.