తిరుమలాయపాలెం మండలంలో సిసి రోడ్లు శంకుస్థాపనలు

తిరుమలాయపాలెం మండలంలో సిసి రోడ్లు శంకుస్థాపనలు

ఖమ్మం తిరుమలాయపాలేం (అక్టోబర్ 5) జనం సాక్షి. మండల కేంద్రంలోని . బీరోలు గ్రామంలో. 44 లక్షల రూపాయలు దమ్మాయిగూడెం లో. ఒక కోటి 20 లక్షల సిసి రోడ్లు లకు. రావి చెట్టు తండా నుండి పురుషోత్తయగూడెం వరకు ఒక కోటి 57 లక్షలు 50 వేలు. మేడపల్లిలో 7 కోట్ల 12 లక్షల సిసి రోడ్లు మరియు బీటీ రోడ్లు .మేడితేపల్లి నుండి బీరోలు వరకు ఒక కోటి 87 లక్షలు .హాస్నాబాదు నుండి బంధం పల్లి వరకు. 4 కోట్ల ఐదు లక్షలు నూతనంగా నిర్మించే బీటీ రోడ్డు. శంకుస్థాపనలు చేసిన పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి.అనంతరం గ్రామస్తులకు ఇచ్చిన మాట ప్రకారం చర్చీ కి,పూసల సంఘంభవనం,పాత మసీద్ కి విరాళాలు అందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వీరన్న, తిరుమలయపాలెం ఎంపీపీ బోడ మంగీలాల్, బీరోలు, దమ్మాయిగూడెం, బంధం పల్లి ,సర్పంచులు, నాయకులు ,గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.