తెరాస ఉద్యమ పార్టీ కాదు.. రాజకీయ పార్టీ మధుయాష్కీ

ఢల్లీి : చలో అసెంబ్లీ నిర్వహించాలన్న ఐకాస పిలుపు తప్పటడుగు అని ఎంపీ మధుయాష్కీ అన్నారు. తెరాస ఉద్యమ పార్టీ కాదని… ఒక రాజకీయ పార్టీ అని అభిప్రాయపడ్డారు. శాసనసభ సమావేశాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి ఒక నిర్ణయానికి వస్తామన్నారు.