తెలంగాణకు మద్దతు ప్రకటించిన శరద్‌పవార్‌

ముంబయి : తెలంగాణకు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో చర్చించారు. యూపీఏ సమన్వయ కమిటలో చర్చింది. తెలంగాణ సమస్యను పరిష్కారించాలని ప్రధానికి పవార్‌ సూచించారు. రాజకీయాల నుంచి తప్పుకునే యోచనలో శరద్‌పవార్‌ ఉన్నట్లు తెలిసింది. గత 46 ఏళ్లుఆ శరద్‌పవార్‌ రాజకీయాల్లో ఉన్నారు. యువతకు అవకాశం ఇవ్వాలనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం తెలిసింది.