తెలంగాణ టీ పాయింట్ లో బీఆర్ఎస్ యువనేత షిండే

బిచ్కుంద ఫిబ్రవరి 15 (జనంసాక్షి) జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలకేంద్రంలో గల తెలంగాణ టీ పాయింట్ లో బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్ స్పీకర్ హన్మంత్ షిండే తనయుడు హరిష్ షిండే మిత్రులతో టీ తాగుతూ సేదా తీరారు. టీ బాగుందని ఆ హోటల్ యజమానికి అభినందనలు తెలిపారు. అనంతరం హోటల్ యజమాని అహ్మద్ హరిష్ షిండేను శాలువతో సన్మానించారు. ఆయనతో పాటు యోగేష్, మహేష్ తదితరులు ఉన్నారు.