తెలంగాణ నిరంతరం ప్రక్రియ: జానారెడ్డి

ఢల్లీి, (జనంసాక్షి): తెలంగాణపై చర్చలు అనేది నిరంతర ప్రక్రియ అని  మంత్రి జానా రెడ్డి చెప్పారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యడు గులాంనబీ ఆజాద్‌తో ఆయన సమావేశం ముగిసింది. తెలంగాణ అంశంలో అధిష్టానంపై తనకు నమ్మకం ఉందన్నారు. తెలంగాణపై అధిష్టానం మరోసారి చర్చలకు పిలుపిస్తుందని చెప్పారు.