త్వరలో తెలంగాణ ఏర్పడాలని ఎన్సీపీ కోరుకుంటోంది: శరద్పవార్
ఢిల్లీ: త్వరలో తెలంగాణ ఏర్పాడాలని ఎన్సీపీ కోరుకుంటోందని కేంద్రమంత్రి శరద్ పవార్ అన్నారు. తెలంగాణ ఏర్పాటు ఆలస్యం మంచిది కాదని ప్రధాని మన్నోహన్ సింగ్కు చెప్పాను అన్ని శరద్పవార్ తెలియజేశారు.