దిగ్విజయ్సింగ్తో భేటీ కానున్న సీఎం కిరణ్ కుమార్ రెడ్డి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్తో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. సమావేశంలో కళంకిత మంత్రులు, నామినేటేడ్ పోస్టుల భర్తీపై చర్చలు జరిపినట్లు సమాచారం. గత మూడు రోజుల నుంచి సీఎం బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.