దొంగనోట్ల ముఠా అరెష్టు
విశాఖపట్నం: విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్లో దొంగనోట్ల ముఠాకు చెందిన నలుగురిని ఇంటిలిజెన్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 2 లక్షల దొంగనోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో పశ్చిమబెంగాల్కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు పోలిసులు అనుమానిస్తున్నారు.