దోమలో శివాజీ విగ్రహ ప్రతిష్టపనకు భూమి పూజ..

దోమ మండల కేంద్రంలో శివాజీ విగ్రహ స్థాపన కొరకు ఆదివారం ఉదయం ఆటో స్టాండ్ దగ్గర భూమి పూజ జరిగింది. దోమ గ్రామ యువత కోరిక మేరకు దోమ సర్పంచ్ కె.రాజిరెడ్డి,రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ బోయిని లక్ష్మయ్య,మాజీ ఎంపీపీ రాజగోపాల్ చారి ,ఉప సర్పంచ్ గోపాల్ గౌడ్,కో ఆప్షన్ సభ్యులు ఖాజా పాషా ,వార్డ్ సభ్యులు బెస్త లక్ష్మణ్ ,నవీన్ కుమార్ ,బోయిని బుచ్చయ్య,నరేందర్ రెడ్డి,బండి సాయిలు,మైనొద్దీన్,జకారం నారాయణ,బస్వారాజ్,యువజన సంఘాల నాయకులు నవీన్, రమేష్, శివప్రసాద్,ఆంజనేయులు,మహేష్,వెంకట్, చెంద్ర రెడ్డి,మున్నూర్ నరేష్, చక్రదర్ రెడ్డి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.త్వరలోనే విగ్రహ ప్రతిష్టాపన పనులు కొనసాగే విదంగా గ్రామస్తులు అందరు నిర్వాహకులకు సహకరించి విగ్రహ ప్రతిస్థాపన కార్యక్రమం విజయవంతం చేయాలనీ కార్యక్రమంకు వచ్చిన వారు పేర్కొన్నారు.పూజ కార్యక్రమంలో సురేష్,విశ్వతేజ,రంగి రమేష్, మాహిపాల్,రవికుమార్,వెంకటేష్,శ్రవణ్,శ్రీశైలం,యాదయ్య,మహేష్, నరేందర్,మహేష్ సిందే,బాలు, మహేష్,మనోజ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నరు.