నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి,(జనంసాక్షి): దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడిరగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 130 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిప్టీ కూడా 40 పాయింట్లు పైగా కోల్పోయింది.