నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడిరగ్‌ ప్రారంభంలోనే బీఎస్‌ ఈ సెన్సెక్స్‌ 81 పాయింట్లు , నిఫ్టీ 14 పాయింట్లు నష్టపోయాయి.